
పశ్చిమ బెంగాల్లో దారుణం – అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 4వ తేదీన జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 16, 14 యేళ్ల వయసున్న అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వచ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ …
Read More