
తెలంగాణ వచ్చినా ఉద్యోగాల్లేవ్ – రవీంద్రభారతి ముందు ప్రైవేట్ టీచర్ ఆత్మహత్యాయత్నం
నీళ్లు – నిధులు – నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా నియామకాల ప్రక్రియకు గ్రహణం పట్టి నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారంటూ ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవీంద్ర భారతి, అసెంబ్లీ ముందు నడిరోడ్డుపై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా తనలాంటి నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ పెద్దగా అరుస్తూ పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడని …
Read More