
కలియుగంలోనే ప్రధాన ఘట్టం – అయోధ్యలో అంకురారోపణం
శ్రీరాముడు.. హిందూ సంస్కృతిలో, హిందూ సమాజంలో తిరుగులేని పాత్ర. రాజుగా, పాలకుడిగా, దేవుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న శ్రీరామచంద్ర ప్రభువు. త్రేతాయుగంలో నడయాడిన శ్రీరాముడి గురించి… ఇప్పుడు కలియుగంలో ఓ ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటున్న సందర్భం… కొద్దినెలలనుంచి విస్తృతంగా వార్తల్లో, ప్రచారంలో నిత్యం చోటు చేసుకుంటున్న చరిత్ర నేపథ్యం. అయితే… ఈ పరిణామాలకు, చర్చలకు ప్రధాన కారణం అయోధ్య. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో రామమందిరం పునర్మిర్మాణానికి సుముహూర్తం ఖరారైంది. …
Read More