
చట్టాలుగా మారిన వ్యవసాయ బిల్లులు
దేశవ్యాప్తంగా నిరసలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టాలుగా మారాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆమోదముద్ర వేశారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. లోక్సభ, రాజ్యసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులను చైర్మన్ సస్పెండ్ కూడా చేశారు. మూజువాణీ ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. బీహార్ ఎన్నికలపై కేంద్రం స్పెషల్ నజర్ …
Read More