
కరోనా కాలంలో తొలిరోజు మెట్రోరైలు రిపోర్ట్
సుమారు ఆరు నెలల అనంతరం హైదరాబాద్ మెట్రో రైలు సోమవారం నుంచి పరుగులు ప్రారంభించింది. అయితే.. కరోనా కాలంలో తొలిరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ను హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. తొలిరోజు సోమవారం.. మియపూర్ టూ ఎల్బీ నగర్ మార్గంలో సుమారు 19 వేల మంది ప్రయాణించారని ఆయన చెప్పారు. ఊహించినట్టుగానే ప్రయాణికుల సంఖ్య నమోదయ్యిందన్నారు. సోమవారం మొత్తం 120 ట్రిప్పులు మెట్రోరైళ్లు తిరిగాయని చెప్పారు. మూడు కారిడార్లలో …
Read More