
బాసర ట్రిపుల్ ఐటీలో నిలిచిపోయిన అడ్మిషన్లు : ఆంధ్రప్రదేశ్ కోటాయే కారణం
బాసర ఆర్జీయూకేటీ – త్రిబుల్ ఐటీలో నూతన ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పదో తరగతి విద్యార్థుల మార్కుల వివరాలు, గ్రేడింగ్ శాతం ఇంకా వెల్లడించకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. కరోనా వైరస్ ఇలా కూడా సోకుతుంది.. జాగ్రత్త : బయటినుంచి రాగానే ఈ పనిచేయండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15 శాతం సీట్లు కేటాయించారు. దీంతో.. ఆ సీట్ల భర్తీలో తప్పనిసరిగా ఆంధ్ర విద్యార్థులకే …
Read More