
టీటీడీ నిర్ణయం భేష్ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్
దేశంలో ఉన్న అన్ని కబేళాలను మూసివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రతిపాదనలను చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ.. దేశంలో ఉన్న కబేళాలను మూసివేయాలని తీర్మానం చేసి.. ప్రధానమంత్రికి లేఖ రాయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక పర్మినెంట్ కానుందా ? ఇదొక చరిత్రాత్మక నిర్ణయంగా రంగరాజన్ అభివర్ణించారు. అలాగే దేశంలో …
Read More