
ఆఫ్లైన్లోనే డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు : హైకోర్టు వేదికగా స్పష్టత
తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధం వీడింది. హైకోర్టులో ఈ అంశంపై కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. చివరి సెమిస్టర్ కోసం గతంలో మాదిరిగానే రాత పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అయితే.. అటానమస్ కాలేజీలు మాత్రం వారికి అనుకూలమైన రీతిలో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. శివసేనపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు పరీక్షలు ఎలా నిర్వహించాలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమని ఈ సందర్భంగా …
Read More