
KCR Jagan MOdi : కేసీఆర్, జగన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
కేసీఆర్, జగన్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. కేంద్రం సహకారం అందిస్తందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు సీఎంలతో మాట్లాడిన విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు నరేంద్రమోడీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్విట్టర్ హ్యాండిల్పై ఓ పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టెలిఫోన్లో స్వయంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. SONU SOOD : సోనూసూద్ మరో సంచలన నిర్ణయం – ఐఏఎస్ ఆశావహులకు …
Read More