
తెలంగాణలోనూ తమిళనాడు తరహా ఆర్డరివ్వండి సారూ – విద్యార్థుల తల్లిదండ్రుల వేడుకోలు
కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా అస్తవ్యస్థమైన పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు టీసీలు అవసరం లేదని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ తమిళనాడు తరహా ఆర్డరివ్వండి సారూ అని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తినడానికి తిండిలేని పరిస్థితులు కూడా ప్రజలను వెంటాడాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. …
Read More