
క్లైమాక్స్లో చేరుకున్న భారత సైన్యం – కరీంనగర్లో జరిగిన యదార్థ సంఘటన
అది 1948 సెప్టెంబర్, రజాకార్లకు, స్థానికులకు భీకర పోరు సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. రజాకార్లకు నిజాం నవాబు నుంచి ఆయుధాలు అందాయి. ఇక పోరు చివరిదశకు చేరుకుంది. అచ్చం ఇప్పటి సినిమాల్లో మాదిరిగానే క్లైమాక్స్లో భారతసైన్యం ఆ ప్రాంతానికి చేరుకుంది. కరీంనగర్లో జరిగిన యదార్థ గాథ ఇది. అసలు ఆ సైన్యాన్ని ఎవరు పంపించారు? సైన్యం కరీంనగర్కు ఎందుకువచ్చింది ? ఈ పోరులో గెలుపెవరిది ? ఉత్కంఠభరితమైన, యదార్థమైన ఈ …
Read More